జగిత్యాల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సారంగాపుర
మంచిర్యాల జిల్లా చెన్నూర్ శివారులో మిర్చి తోటల పరిశీలన పేరుతో వస్తున్న బీజేపీ నాయకులను రైతులు అడ్డుకొన్నారు. తమ కల్లాల్లోకి రావొద్దంటూ హెచ్చరించారు. ఏం ఉద్ధరించడానికి వచ్చారంటూ కమలం పార్టీ నాయకులపై త
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని మతాలకు సమప్రాధాన్యం లభిస్తున్నదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ టౌన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు శనివారం ఏర్పాటు చేసిన ఇఫ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గంగాజమున తహజీబ్ సంస్కృతి వర్ధిల్లుతున్నదని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కార్మిక, కర్షకలోకానికి మే డే శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన
మే డేను పురస్కరించుకొని తెలంగాణలోని కార్మికులందరికీ ఆ శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక రవీంద్ర భారతిలో ఆదివారం (01-05-2022) నిర్వహించనున్న మే డే ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనా�
వనపర్తి, ఏప్రిల్ 29 : రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీ�
తెలంగాణ పల్లెలు గాం ధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సం స్థ చైర్మన్ వీ ప్రకాశ్ పేర్కొన్నారు. గురువారం బేగంపేటలో నిర్వహించిన ఆలిండియా స
పెట్రో ధరల పెంపుపై కేంద్రమంత్రి హర్దీప్సింగ్పూరీకి మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సర్కారు పెట్రోలు, డీజిల్పై అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్నదని, 2014 నుంచి 2021 వరకు ₹56,020 కోట్ల వ్యాట�
భీంగల్: తెలంగాణ అన్ని కులాలు, మతాల సమ్మిళితమని, అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖామంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర�
తెలంగాణలో అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమప్రాధాన్యం ఇస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా జరుపుకునేలా తెలంగాణ సర్కారు సాయం అందిస్తున్నది రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి �
ఈ రోజు భారతదేశ లక్ష్యమేంటి? ఎవరికైనా తెలుసా? ఈ దేశం ఏ లక్ష్యం వైపు పయనిస్తున్నది? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం, సిద్ధాంతం అంటే ఒక వ్యక్తి, పార్టీ చెప్పే నాలుగు మాటలు కాదు. కన్యాకుమారి నుంచి కశ్మీర్�
తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ కాపలాదారుగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఒకప్పుడు బాధలు చెప్పుకోవడానికి ఎవరూ దిక్కులేని పరిస్థితి నుంచి తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా ఎదిగిందన�
అస్సీ.. బీస్.. ఫార్ములాతో దేశంలో 80 శాతం మంది హిందువులు, 20 శాతం మంది ముస్లింలు ఉన్నారని చెప్పుకొని ఓట్లు అడిగిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్�