తిరుమలాయపాలెం, మే 7: సొంత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండల అభివృద్ధిఫై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథ�
Minister Harish rao | కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ను పంజాబ్ రైతులే నమ్మలేదని, చైతన్యవంతులైన తెలంగాణ రైతులు ఎలా నమ్ముతారని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. అది రైతు సంఘరణ సభ కాద
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ వేదికగా ఆయన ఓ వీధి రౌడీలా మాట్లాడారని తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వ
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు గుర్తుకురాలేదని, అప్పుడెందుకు విద్యార్థులను పలకరించేందుకు రాలేదని టీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి ప్ర�
రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలం గాలిగూడ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం షాద్నగర్ ఎమ్మెల�
ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిప్పులు చెరిగారు. ‘సీఎం పదవిని, వయసును చూసేది లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడన్న సోయి మరిచి రోడ్ల మీద తి�
రైతులు అవసరాలకు మించి వరి వేయొద్దని, ముఖ్యంగా యాసంగిలో వరి వద్దని సూచిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దేశ, ప్రపంచ అవసరాల దృష్ట్యా డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే �
ముస్లిం ప్రపంచానికి, ముఖ్యంగా తెలంగాణ ముస్లింలకు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ రంజాన్లో ఎలాంటి కరోనా ఆటంకాలు లేవని, షరతులు విధిం�
ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉందని, మొదటిస్థానంలో నిలిపేందుకు అందరం కృషిచేద్దామని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. వైద్యారోగ్యంపై ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జిల్లా కలెక
తెలంగాణ రాష్ట్రం వరసగా రెండోసారి కూడా నేషనల్ లీడ్ స్టేట్గా నిలువడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన
మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్ వైపు క్యూ కడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్య�
రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం రాత్రి
చేనేత కార్మికుల సంక్షేమంపై గత శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన మాటలు అతడి అజ్ఞానం, అమాయకత్వం, మూర్ఖత్వానికి నిదర్శనంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తీవ్�