జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వైద్య రంగానికి పెద్దపీట వేశారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద అదిరాల గ్రామంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్ర
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం దూల్యా నాయక్ తండాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 25 మంది గిరిజన యువకులు ఆదివారం కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంల�
ఖమ్మం, మే 21 : టీఆర్ఎస్ పాలనలో పల్లె, పట్టణ ప్రగతికి అత్యధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. శనివారం కార్పొరేషన్ పరిధిలోని 59, 60వ డివిజ
జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతానికి అందరూ కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అధ్యక్షతన శుక్రవారం వెంకటాపూర్ మండలకేంద్రంలో జి�
సూర్యాపేట : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆత్మ�
జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అములు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా
Errabelli dayakar rao | టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి దీవకొండ దామోదర్ రావుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో
బీజేపీని ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి లేనే లేదు కాషాయదళం ఆగడాలకు కాంగ్రెసే కారణం దేశంలో ఇకపై ప్రాంతీయ పార్టీలదే హవా ప్రాంతీయ పార్టీలకు ఐడియాలజీ లేదన్న రాహుల్గాంధీ వ్యాఖ్యలపై నేతల ఆగ్రహం కాంగ్రెస్ స్థి
ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ చేరుతున్న వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని చందుపట్ల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన దొం
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం లండన్ బయల్దేరి వెళ్లింది. మే 18నుంచి 26వ తేదీవరకు సాగనున్న ఈ పర�
ఆదిలాబాద్లోని సీసీఐని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ జారీ చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యలో ఆందోళన
కరోనాతో రెండేండ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్నామని ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్, మనోహరాబాద్లో ఆదివారం పలు అభ�