వనపర్తి : అరవైఏండ్ల తండ్లాటకు ఎనిమిదేండ్ల పాలనతో సీఎం కేసీఆర్ పరిష్కారం చూపారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రేవల్లి మండలం చీర్కపల్లి గ్రామానికి చెందిన రేవల్లి మండల కాంగ్రెస్ �
దేవరకొండ నియోజకవర్గంలోని పీఏపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దుగ్యాల గ్రామంలో ఆ పార్టీకి చెందిన 120 కుటుంబాలు టీఆర్ఎస్ జిల్లా ఆధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార�
కోస్గి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రా రంభోత్సవాలు, శంకుస్థాపనలు చే సేందుకు 4వ తేదీన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరవు తు న్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. మంత్రి ప�
దేశానికి అన్నంపెట్టే రైతన్నపై ప్రధాని మోదీ కక్ష కట్టారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. మోదీ ఎనిమిదేండ్ల కాలంలో దేశానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
మంత్రి మల్లారెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు
టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దొంగచాటున గూండాలతో దాడులు చేయిస్తున్నడని, రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని జవహర్నగర్ తెలంగాణ ఉద్యమకారులు అన్నారు
బీసీలు వెనుకబడ్డవారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అ
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ పార్టీ లో చేరుతున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. కాటారం మండలానికి చెందిన కాంగ్రెస్ ప�
దేశసంపదను సృష్టిస్తున్న కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోరాడి స�
రాష్ర్టాభివృద్ధిలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పాత్ర శూన్యమని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రంపై తీవ్ర వివక్ష ప్రదర్శి�