తెలంగాణ రాష్ట్ర సర్కారు అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. రామగుండం మున్సిపల్ కార�
నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఆయన డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వవార్డు రాజుతండాలో రూ.4లక్షలతో నిర్మి
రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మోర్తాడ్, జూన్ 17: ప్రజాసంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా టీఆర్ఎస్ రాజకీయపార్టీగా ఎదిగిందని.. ఇతర పార్టీల మాదిరిగా అధికారం, హంగు ఆర్భాటాల కోసం కాదని రో�
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల తన స్వగృహంలో శుక్రవారం ఆయన మాట
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళన ఘటన దురదృష్టకరమని, ఈ ఆందోళనలో వరంగల్ యువకుడు రాకేశ్ మృతి తనను కలిచివేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎంతో భవి�
'అగ్నిపథ్ స్కీం' అనేది కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయమని మంత్రి సింగిరెడ్డి
నిరంజన్రెడ్డి మండిపడ్డారు. త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున
ఇన్నాళ్లూ బీజేపీకి దీటుగా ఎదురు నిలబడే పార్టీ కోసం ఎదురుచూసిన వివిధ వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ఆశాకిరణంగా కనిపిస్తున్నది. టీఆర్ఎస్ను బీజేపీని ఢీకొట్టగల సిసలైన ప్రత్యర్థిగా వారు భావిస్తున్నారు. మోదీ �
కేంద్రం నుంచి పైసా తేవడం చేతకాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని తప్ప.. నిత్యం అబద్ధ్దాలు చెప్పే ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనా�
రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చిట్టాపూర్, ఫతేపూర్, స�
చెన్నూరు పట్టణంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఫేజ్ - 1 లో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు తెన్నులు, ఫేజ్ -2 లో భాగంగా చేయాల్సిన అభివృ
నల్లగొండ : దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా గ్రామాలకు నేరుగా నిధులిస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ది అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్పల్లి మండలం చిన్నతు
దేశ ప్రజల వర్తమానపు ఆలోచనా ధోరణి, మానసిక స్థితి, కేసీఆర్ దార్శనికత, అనుభవం, సామర్థ్యం, తిరుగులేని పట్టుదల కలగలిసి ప్రత్యామ్నాయ ఆవిష్కరణకు దారి తీయగల అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. చుట్టూ తేరిపార జూస్తే, అందుకు
మహబూబ్ నగర్ : అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మహబూబ్నగర్ను చేసునకుందామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం మార్కెట్ యార్డులోని గుమస్తాలు, హమాలీలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ట�