ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ప్రజలకు కల్లారా కనబడుతున్నదని.. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం �
నేడు హైదరాబాద్కు విపక్ష అభ్యర్థి సిన్హా సికింద్రాబాద్, జూలై 1: విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్కు విచ్చేయనున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్టులో ఉదయ�
మర్పల్లి, జూలై 1 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మర్పల్లి మండలంలోని బూచన్పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ విజేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, లక్ష్మణ్రావు, మహేం�
హైదరాబాద్లోని జలవిహార్లో జులై 2న నిర్వహించే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్�
హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్తో కల
నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో మంగళవారం సుందరయ్య కాలనీకి చెందిన 200 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ గులాబీ కండువాలు
మూసీ ప్రాజెక్టులను విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాజెక్టులను నిశితంగా పరిశీలించారు. అధికారులతో కలిసి కలియదిరిగారు. మంత్రి వెంట ఎంపీపీ రవీం�
తెలంగాణ పెట్టుబడుల స్వర్గధామంగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలకు మరింత ఊతమిచ్చే టీ హబ్- 2.0ను సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్లో ప్రారంభ�
సూర్యాపేట : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తిరుమలగిర�
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం, సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగ
నల్లగొండ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలం గన్�
ఇబ్రహీంపట్నం, జూన్ 24 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోటలు బీటలు బారుతున్నాయి. కాంగ్రెస్కు గట్టి పట్టున్న పలు గ్రామల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజ�