కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు హనుమకొండ ప్రశాంత్నగ�
అభివృద్ధికి కేరాఫ్గా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మామిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగ
వికారాబాద్, జూలై 12 : ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం మర్పల్లి మండలం కొంశట్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులుఎమ్మె
కాజీపేటలోని రైల్వే లోకో పైలెట్, అసిస్టెంట్ లోకో పైలెట్ల క్రూ లింకులను విజయవాడకు తరలించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ డిమాండ్�
బీజేపీ నాయకులు అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా వాళ్లు బదులివ్వలేదన్నారు. బీజేపీ నాయకులకు క్షుద్ర
సూర్యాపేట : టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాం�
అప్రజాస్వామికంగా, ఆహంకారంతో, నిరంకుశంగా వ్యహరించిన ప్రభుత్వాల పట్ల సందర్భం వచ్చిన ప్రతిసారీ దేశ ప్రజలు తీవ్రంగా స్పందించారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ ఉపన్యాసం పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్కు అద్భుతమైన లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావ�
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దేశం ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ దేశానికి కొత్త ఎజెండా కావాలన్నారు. జాతీయ ర�
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని, బీజేపీ అసమర్థత వల్ల దేశం పరువుపోతున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆయన ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. దేశం�
భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజలందరూ స్వీయనియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. ఆదివారం సాయంత�
దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సికింద్రాబాద్�
పెయింటర్లకు టీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో బిల�
జీడిమెట్ల, జులై 8 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివ్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా సుభాష్నగర్ డివిజన్�