ప్రతిపక్షపార్టీల నాయకులు ఎంత మొత్తుకున్నా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని, ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన�
తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ సంగీతాఠాకూర్ గురువారం విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు
రాష్ట్రంలోని మిల్లర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని గంగుల నివాసంలో మంత్రిని మిల్లర్ల అసోసియేషన్
ఇబ్రహీంపట్నంరూరల్, జులై 7 : ప్రతి పక్షపార్టీల నాయకులు ఎంత మొత్తుకున్నా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్�
కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గురువారం జిల్లాలోని మల్యా�
ప్రజల దీవెనలతో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా కృషిచేయాలని, ప్రభుత్వ
నిజాంపేట,జూలై6 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిక అవుతున్నారని మొదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవార�
‘గురివింద గింజ తనకింది నలుపెరుగదన్నట్టు’గా ఉంది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తీరు. తెలంగాణ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం,ఏర్పడి ఎనిమిదేండ్లే అవుతున్నది. అయినా ఇక్కడేమో అభివృద్ధి జరుగుతలేదన్నట్లు, ఇక్క�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను చూసే ఊరూరా టీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వెల్లువలా వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కొడిమ్యా�
బీజేపీ నాయకులకు దమ్ముంటే వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో టీఆర్ఎస్ పథకాలను అమలు చేసి చూపించాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు