గాజుల రామారం, జులై 19 : టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్య�
ధర్మారం మండలం నంది మేడారంలో వరద బాధితుల ఇండ్లను కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఇటీవల పరిశీలించారు. మంత్రి ఈశ్వర్పై ఆరోపణలు చేయగా, ధర్మారం మండల టీఆర్ఎస్ నేతలు ఆగ్రహించారు. 16న ప్రెస్మీట్ పె�
టీఆర్ఎస్కేవీతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ప్రీమియర్ పరిశ్రమ సంఘం యూనియన్ అధ్యక్షుడు గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. పెద్దకందుకూరు ప్రీమియర్ పరిశ్రమకు చెందిన టీఆర్ఎస్కేవీ నూతన కార్యవర్
సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు.
ఇటీవల వచ్చిన రెండు సర్వేల్లో మొదటిది బీజేపీది, రెండోది కాంగ్రెస్ది. ఈ రెండు సర్వేలు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. మా లీడర్కు, మా పార్టీకి ప్రజల్లో బలమైన ఆదరణ ఉన్నది. టీఆర్ఎస్కు రాష్ట్రవ�
కాంగ్రెస్, బీజేపీలలాగా తాము ప్రభుత్వాలను కూల్చలేదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇతర పార్టీల నేతలు స్వయంగా వస్తేనే టీఆర్ఎస్లో చేర్చుకొన్నామని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్�
గులాబీ జెండాయే అందరికీ అండ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎ�
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా తెలంగాణ సర్కారు అందిస్తున్న ఉద్యోగ అర్హత , నైపుణ్యాల అభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కే తా�
సూర్యాపేట : గులాబీ జెండాయే అందరికి అండ అని, సీఎం కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలం అస్లా తం
నల్లగొండ : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పొనుగోడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 100 నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారికి గులాబీ క�
ఇదీ చెట్టమ్మ గోడు..విచక్షణారహితంగా నరికివేతకు గురవుతున్న చెట్ల అరణ్య రోదనపై కవి, గాయకుడు కార్తీక్ కొడకండ్ల రాసి, ఆలపించిన గేయం..చెట్ల అవసరాన్ని, మానవుడికి అవి ఉపయోగపడుతున్న విధానాన్ని పాట రూపంలో ఆలపించి�
విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఉప్పల్ భగాయత్లో ఐదు ఎకరాల స్థలంతో పాటు, రూ.5 కోట్ల నిధులను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలం అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన వంద మంది కార్యకర్తలు మంగళవారం హనుమ�