పోరెడ్డి ముత్తారెడ్డి.. 1957 నుంచి సీపీఐ సభ్యుడు. 13 ఏండ్లపాటు గట్టుప్పల్ సర్పంచ్ కూడా. ఈ నెల 25 వరకు సీపీఐ క్రియాశీలక కార్యకర్త అయిన ముత్తారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టుప్పల్ మండలం ఏర్పాటుచేయడంతో కృతజ్
నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచిసీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులు, వర్క్స్ ఏజెన్సీని అదేశించారు. సీఎం కేసీ
రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అర్హులైన లబ్దిదారులందరూ పదిరోజుల్లో తమ వాటాధనం డీడీలు చెల్లించే విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సి
వరంగల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా గ్రేటర్ వరంగల్ 1, 2వ డివిజన్ల పరిధిలోని పెగడపల్లి గ్ర�
వనపర్తి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరారు. తాజాగా జిల్లాలోని ఖిల్లా ఘణపురం మండలం షాపూర్ గ్రామ�
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల వరుసగా చేస్తున్న కామెంట్లు పొలిటికల్ జోకులుగా పేలుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు తనకు టచ్లో ఉన్నారని, కానీ పేర్లు మాత్రం చెప్పనంటూ ఈటల రాజేందర్ సోమవారం జడ్చర్లలో వ్�
మోసకారి పార్టీ కాంగ్రెస్, ద్రోహపూరిత పార్టీ బీజేపీ అని రాష్ట్రంలో, దేశంలో ప్రజలు తీర్మానించుకొన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో స్థానం లేదని తేల్చ
రాజకీయ పోరాటాలకు పిల్లలను దూరంగా ఉంచుదామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయ ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలని టీఆర్ఎస్ నాయకులకు, సోషల్ �
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు పారదర్శకంగా అందుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మాన్ని పాటిస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధాలు �
మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మోర్తాడ్ మాజీ సర్పంచ్ అజీజ్ సోమవారం 500 మంది అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ �
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు.
సంగారెడ్డి : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం సిర్గాపూర్లో వివిధ అభివృద్ధి పనులకు ఎంపీపీ మహిపాల్రెడ్డి తో పాటు ఆయన శంఖుస్�
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండంలోని మానాల, �