హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఆస్ట్రియా అధ్యక్షుడిగా అనుమండ్ల లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రియా నూతన కార్యవర్గాన్ని టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రకటించారు.
ఉపాధ్యక్షుడిగా కోరండ్ల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా బొల్లాడి లక్ష్మారెడ్డి, కార్యదర్శిగా కృష్ణకుమార్, ఐటీ కార్యదర్శిగా రంగు మహేశ్గౌడ్, కోశాధికారిగా సంగేడు శ్రీనివాస్గౌడ్, అధికార ప్రతినిధిగా దోర్నాల సంతోష్కుమార్, ఫౌండర్ ప్రెసిడెంట్గా మేడిపల్లి వివేక్రెడ్డి నియమితులయ్యారు.