పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పురిగిరి క్షత్రియ పెరక సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘ కార్యాలయంలో కులస్తులు ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కాని గంటి ఎర్ర శంకరయ్య, ఉపాధ్యక్షులుగా తీర్థాల వీరయ్య, చింతం వెంకటస్వ�
పెద్దపల్లి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నట్టు తెలిపారు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా బొంగాని సదయ్య గౌడ్ (గోపరపల్లి) ఏకగ్రీవంగా ఎన్నుకున్నా�
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని డిటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి కోరారు. డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా
లయన్స్ క్లబ్ రుద్రంగి 2025-28 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గంను మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ హనుమన్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో SC, ST మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశా
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పెద్దపెల్లి జిల్లా ఎన్నికలు జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో జరిగాయి. జూన్ 14న ఎన్నికల నామినేషన్లు స్వీకరించగా అదే రోజు రాత్రి సభ్యుల అంగీకారంతో ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్ష కార్య
సింగరేణి సంస్థలో డీజిల్, పెట్రోలు ఇంధనాల వినియోగం తగ్గించి పర్యావరణ హిత గ్యాస్ వినియోగంను ప్రోత్సహించేందుకు చురుకుగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాచురల్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆ
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని మార్కెట్ కమిటీ చెర్మన్ చెలుకల తిరుపతి డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిర�
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో కందుకూరి ప్రకాష్ రావు
రామగుండం నగర పాలక సంస్థ మేయర్ స్థానం రిజర్వేషన్ మార్చేందుకు కుట్ర జరుగుతుందనీ, అందులో భాగంగానే ఇటీవల వార్డుల పునర్విభజనలో దళితుల ఓట్లనే గల్లంతు చేశారని దళిత సంఘాల నాయకులు, బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు
ఎంజీఎం దవాఖాన ఆవరణలోని షాపులకు అద్దె చెల్లించక, నిబంధనలు పాటించక కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంజీఎం దవాఖానను సందర్శించిన సంద ర్భంలో అ�
Bangladesh | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వీడిన అనంతరం హింసాకాండ కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో కేంద్రం చొరవ తీసుకున్నది. అక్కడి హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శ
నిజాం షుగర్స్ పునరుద్ధరణకు అధ్యయనం చేయడానికి ప్రభు త్వం ప్రత్యేక కమిటీ వేసిందని బోధన్ ఎమ్మె ల్యే పీ సుదర్శన్రెడ్డి తెలిపారు. శనివారం ఆయ న నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో పర్యటించిన సందర్భంగా మాట్ల�