ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ అన్నారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం నియమించి�
అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల వ్యవహారంపై సచివాలయంలో ప్రభుత్వ కమిటీ మారోసారి భేటీ అయింది. కమిటీ సభ్యుల సూచనలు, సలహాలపై ఈరోజు చర్చించనున్నారు. కమ�
అమరావతి : ఏపీ ఉద్యోగుల ఆందోళనలను తగ్గించేందుకు అధికార వైసీపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది .పీఆర్సీపై ఉద్యోగులను నచ్చజెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు తాడ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలపై జగన్ సర్కారు నియమించిన 13 మంది సభ్యుల కమిటీ ఈరోజు ఉదయం రెండోసారి భేటీ అయింది. మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన కమిటీ ఈరోజు ఏపీ సచివాలయంలో నేరుగా �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ టికెట్ల ధరల పెంపుదలపై మరోసారి జనవరి మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్�
హైదరాబాద్:మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకునేందు కు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రస్థాయి కమిటీకి వ్యవసాయశాఖ కార్యదర్శి చైర్మన్�
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య 75వ ఏడాది వేడుకలను ఒక సంవత్సరం పాటు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చైర్మన్గా ఉంటారు. ముకుల
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై నమోదైన కేసులపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఛైర్
ఢిల్లీ ,జూన్ 3: దేశంలో కనీస వేతనాలు, జాతీయ ప్రామాణిక వేతనాలను నిర్ణయించేందుకు సాంకేతిక సమాచారం, సిఫార్సులను అందించడానికి నిపుణుల బృందాన్ని నియమిస్తూ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఉత్తర్వు జార�
నలుగురు ఐఏఎస్లతో కమిటీ వేసిన సర్కారు దేవరయాంజాల్ గుడి భూములపై సమగ్ర విచారణ ‘నమస్తే తెలంగాణ’ కథనంపై స్పందన.. సత్వర నివేదికకు ఆదేశం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు .. వెంటనే విచారణ ప్రారంభం గుడి భూ�
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు చరిత్రలో నిలిచిపోయేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 వారాల ముందే అంటే ఈ నెల 12 నుంచే ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్న�