హైదరాబాద్:మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకునేందు కు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రస్థాయి కమిటీకి వ్యవసాయశాఖ కార్యదర్శి చైర్మన్, జిల్లాస్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు.