One Nation One Election | ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ (One Nation One Election) విధానాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరుగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్సభ, రా�
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీజేపీ చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటుచేసి దానికి ఈటల రాజేందర్ను చైర్మన్గా నియమించింది. విడ్డూరమేమంటే దేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఇప్పటివరకు ఇలాంటి కమిటీ లేదు. బీజేపీ కొత్తగ�
భారత ఆర్థిక అభివృద్ధి అత్యంత బలహీనంగా కనిపిస్తున్నదని, పెరుగుతున్న శ్రామికశక్తి ఆకాంక్షలు నెరవేర్చడానికి దేశానికి అవసరమైన దానికన్నా ఇది తక్కువ ఉండొచ్చని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయం
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) యొక్క తొమ్మిదో వార్షిక సర్వ సభ్య సమావేశం నవంబర్ 27 వ తేదీన స్థానిక ఆర్య సమాజ్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో సొసైటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఎనిమిదొ�
Minister Sabitha Indra Reddy | రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాల్లో విద్యార్థుల రక్షణ, భద్రత కోసం అవసరమైన మార్గదర్శకాలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీకి కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన �
తెలంగాణ, ఏపీ మధ్య జలాల కేటాయింపును పూర్తి చేసేందుకు నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ (కేటీడబ్ల్యూటీ- 2) 2013లో చేసిన కే�
ఇంటి అనుమతుల్లో ఎక్కడ జాప్యం లేకుండా అత్యంత పారదర్శకంగా టీఎస్-బీపాస్ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆన్లైన్లో అనుమతి పొందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా సాప్ట్వేర్ను రూపొందించింది. దీనికి అనుగుణంగా ప�
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు హక్కులు కల్పించేలా సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రత్యేక కమిటీ వ�
ప్రభుత్వ, ప్రైవే ట్ రంగ సంస్థల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రే కీలకమని, మదర్ డెయిరీ సంస్థ అభివృద్ధిలో కూడా ఉద్యోగులు పాలుపంచుకోవాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నా రు. బుధవారం హయత్నగర్లోని న�
డ్యామ్ సేఫ్టీయాక్ట్ 2021ను అనుసరిస్తూ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈఎన్సీ మురళీధర్ చైర్మన్గా స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ స�
రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్ ) కేటాయింపు తెలంగాణ, ఏపీలకు విభజన చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ అన్నారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం నియమించి�