సౌదీ అరేబియా రియాద్లో తెలుగు భాష, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఆధ్వర్యంలో సక్సెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో అంగరంగా వైభవంగా నిర్వహించారు.
Kalatapasvi K Viswanath | కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్, జయలక్ష్మి దంపతుల సంస్మరణ సభ శుక్రవారం సాయంత్రం శ్రీనగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమాగమమ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. వారి కుమారులు, కుమార్తె, కుటుంబ సభ్యులు ఈ కార�
ప్రముఖ రచయిత్రి, శ్రీ సాంస్కృతిక కళాసారథి-సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక సభ్యురాలు రాధిక మంగిపూడి సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికిగాన�
భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) (94) లండన్లో కన్నుమూశారు. వయోసంబంధిత అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న గత కొన్నిరోజులుగా దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన గురువారం సా�
Singapore | శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్చే శ్రీమద్రామాయణ వైశిష్ట్యంపై మూడు రోజులపాటు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ప్రవచన కార్యక్రమాలు అందరినీ ఆకట్�
తెలుగు భాషా సంస్కృతి పునరుజ్జీవనానికి ప్రతిరూపంగా నిలుస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట), సభ్యునిగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బాగన్న గారి రవీందర్ రెడ్డినియామకమయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న రాజకీయ దురుద్దేశాలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని దక్షిణాఫ్రికా
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగ�
అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) జూలై 26వ తేదీన ఉరివేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వె�
NRI | ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR birthday)జన్మదిన వేడుకలు లండన్లో(London) ఘనంగా నిర్వహించారు.
ఆస్ట్రేలియాలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. గత పన్నెండు సంవత్సరాలుగా మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గ మాత టెంపుల్లో మెల్బోర్న్ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిపారు.
ఇటీవల శస్త్ర చికిత్సకు గురై కోలుకుంటున్న జనగామ శాసన సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హైదరాబాద్లోని వారి స్వగృహంలో పరామర్శించారు.
సింగపూర్లో బోనాల (Bonalu) పండుగను ఘనంగా నిర్వహించారు. తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్లోని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని జరిపారు.