పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీపీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నార
తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. మన గలం, మన బలం ప్యానెల్ లో నుండి కార్యవర్గ సభ్యునిగా పోటీ �
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 54వ సంస్థాపన వేడుక వైభవంగా జరిగింది. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జరిగిన వేడుకలో 2025-26 సంవత్సరంకు నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షులు పీ మల్లికార్జున్ అధ�
మండల కేంద్రంలోని శ్రీ వాసవిమాత ఆలయంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో నూతన పాలకవర్గంను ఎన్నుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అధ్యక్షునిగా దేవ మల్లయ్య. కార్యదర్శిగా క్యాతం సురేష్ రెడ్డి, కొ
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పెద్దపెల్లి జిల్లా ఎన్నికలు జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో జరిగాయి. జూన్ 14న ఎన్నికల నామినేషన్లు స్వీకరించగా అదే రోజు రాత్రి సభ్యుల అంగీకారంతో ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్ష కార్య
తెలంగాణ టీచర్స్, లెక్చరర్స్ ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమకారుడు, తెలుగు ఉపన్యాసకుడు చెన్నమల్ల చైతన్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీటీఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాసం రత్నాకర్ పటే
మంథని మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెండో సారి క్యాతం కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని లో గురువారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
Korutla Town | కోరుట్ల, ఏప్రిల్ 19: పట్టణంలోని కోరుట్ల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రస్మా నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Aaditya Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) శాసనసభా పక్ష నేతగా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేను ఎన్నుకున్నారు. అసెంబ్లీలో ఆ పార్టీ గ్రూప్ నేతతోపాటు పార్టీ చీఫ్ విప్ పదవులను భర్�
Three women elected to JK Assembly | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళా అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. కశ్మీర్ ప్రాంతం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కు చెందిన ఇద్దరు మహిళలు, జమ్ము ప్రాంతం నుంచి బీజేపీకి �
తెలంగాణ రాష్ట్ర జూనియర్ అటవీ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఏ సుభాష్ ఎన్నికయ్యారు. గురువారం మందమర్రిలోని ఇల్లందు క్లబ్లో రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహి�
BJP MPs resign | ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎ
మిడ్జిల్ మండల పరిషత్పై బీఆర్ఎస్ జెండా ఎగిరింది. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి చక్రం తిప్పడంతో మండల పరిషత్ పీఠాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకున్నది. పాలమూరు జిల్లాలోనే కాంగ్రెస్కు ఉన్�
నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీ కిరణ్కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 138 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు �