బీజేపీ అర్థబలం, అంగబలం ఉన్న జాతీయ పార్టీ. ఈశాన్యంలోని చిన్న రాష్ర్టాల్లో గల చిన్న పార్టీలు బీజేపీ ధాటికి తట్టుకోలేవు. అందువల్ల నయానా భయానా అక్కడి పార్టీలను తమవైపు తిప్పుకొంటున్నది. లేదా ప్రజా పునాది లేక�
పాట్నా: బీహార్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో తిరుగుబాటు మొదలైంది. చిరాగ్ పాశ్వాన్ బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. లోక్సభలో ఎల్జేపీ నేతగా సోమవారం ఏకపక్షంగ