Three women elected to JK Assembly | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళా అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. కశ్మీర్ ప్రాంతం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కు చెందిన ఇద్దరు మహిళలు, జమ్ము ప్రాంతం నుంచి బీజేపీకి �
తెలంగాణ రాష్ట్ర జూనియర్ అటవీ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఏ సుభాష్ ఎన్నికయ్యారు. గురువారం మందమర్రిలోని ఇల్లందు క్లబ్లో రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహి�
BJP MPs resign | ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎ
మిడ్జిల్ మండల పరిషత్పై బీఆర్ఎస్ జెండా ఎగిరింది. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి చక్రం తిప్పడంతో మండల పరిషత్ పీఠాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకున్నది. పాలమూరు జిల్లాలోనే కాంగ్రెస్కు ఉన్�
నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీ కిరణ్కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 138 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు �
జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్త డాక్టర్ శిబ్శంకర్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఐఎన్వైఏఎస్) సభ్యుడిగా శాస్త్రవేత్త శిబ్శంకర్�
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) నూతన పాలకవర్గం మంగళవారం ఏర్పాటైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో పదవుల కేటాయింపుల్లో సముచిత స్థానం లభించింది. ఇదివరకే చైర్మన్గా పనిచే�
సిరిసిల్ల సెస్ చైర్మన్గా చిక్కాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆది నుంచి మంత్రి కేటీఆర్కు వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన రెండో సారి చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. 1995 నుంచి తన రాజకీయ ప్
సిరిసిల్ల సెస్ వైస్ చైర్మన్గా దేవరకొండ తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యమంలో కీలకంగా పనిచేయడమే కాదు, పార్టీలో నిస్వార్థంగా నిబద్ధతతో సేవలందిస్తూ.. రైతుల అండగా నిలుస్తున్న ఆయనకు మంత్రి కేటీఆర్, �
భారత్ను 250 ఏండ్లు నిరంకుశంగా ఏలిన ఆంగ్ల గడ్డపై ఓ భారత సంతతి వ్యక్తి జెండా ఎగరేశాడు. ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలుగొంది, నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రేట్ బ్రిటన్ను కాపాడటానికి
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం ఖర్గే, శశిథరూర్ పోటీపడగా.. ఖర్గేకు 7,897 ఓట్లు, థరూర్కు 1,072 ఓట్లు వచ్చాయి
ఈ నెల 6న జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాను గెలిస్తే రాజకీయ పార్టీల మధ్య వారధిని నిర్మిస్తానని ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఆమె అన్ని పార్టీలకు చెందిన లోక్సభ,
నామినేటెడ్ పదవుల్లో మరోసారి తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రభుత్వం గురువారం మూడు కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లను నియమించింది. అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా నారపల్లికి చెంద