మెండోరా మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్, యూత్ నాయకులు మంత్రి ప్రశాంత్రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. మైనారిటీ నాయకు�
మోదీ పనుల ప్రధానికాదని, పన్నుల ప్రధాని అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. తల్లి పాలపై మినహా అన్నింటి మీద జీఎస్టీ వేశారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో ఆదివా
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు వేధం ఫౌండేషన్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు అలిశెట్టి అరవింద్ వినూత్న రీతిలో బర్త్ డే విషెస్ చెప్పారు. నగరానికే తలమానికంగా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా కే గ్రామస్తులు ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి ఆ గ్రామంలో 2వేల మొక్�
జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మల్యాల మండలంలో బీజేపీ పార్�
మహబూబ్నగర్కు చెందిన బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ మహబూబ్నగర్ పట్టణ ఉపాధ్యక్షుడు గోనెలరాజు, అతని అనుచరులు సుమారు 500 మంది శనివారం హైదరాబాద్లో ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్�
పెండ్లిళ్లపైనా పన్ను జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. స భ్యులు ఎవరూ హాజ రు కాలేదు. ఎందుకు రాలేదో కనుక్కోమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన పీఏను ఆదేశించారు. కాసేపటికి పీఏ వచ్చి, కొత్తగా దేని మీద వేస్తా�
మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు పాలపై విధించిన పన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పేదల నడ్డి విరుస్తు కేంద్ర ప్రభుత్వం మెదక్ మున్సిపాలిటీ, జూలై 20: సామాన్యుల నడ్డి విరిచేలా నిత్యావస�
బీజేపీ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వాసవీ గార్డెన్స్లో బు�
హైదరాబాద్ : అంతర్జాతీయ ప్రమాణాలతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో నిర్మాణరంగ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్�
హైదరాబాద్ : కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు సచ్చేదిన్ దాపురించిందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి ( MP Ranjith Reddy ) మండిపడ్డారు. దేశ ప్రజలు జీడీపీ పెంచాలని ఆశిస్తుంటే కేంద్ర ప్రభుత్వం
KTR | పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన బాటపట్టింది. పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా