మహబూబ్నగర్కు చెందిన బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ మహబూబ్నగర్ పట్టణ ఉపాధ్యక్షుడు గోనెలరాజు, అతని అనుచరులు సుమారు 500 మంది శనివారం హైదరాబాద్లో ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
– మహబూబ్నగర్