బీజేపీ పాలిత ఉత్తర్ ప్రదేశ్లో దళిత ఇంజినీర్పై ఆయన కార్యాలయంలోనే దాడి జరిగింది. బలియాలో విద్యుత్ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న లాల్ సింగ్పై బీజేపీ కార్యకర్త ఒకరు చెప్ప�
అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు, మాయ మాటలను గుప్పించి, తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మండిపడ్డారు.
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలను అవమానించేలా మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుధవారం రంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన్ను మార్గమధ్యలో పార్టీ క�
బీజేపీ నాయకుడు, చిత్రగుప్త యూట్యూబ్ చానల్ యజమాని గిరీశ్పై మంగళవారం అదే పార్టీ నాయకులు దాడి చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్పై గిరీశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కోపోద్రిక్తులైన కొందరు ఈ దాడికి పాల్పడ�
గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేశామని పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజాపాలన అంటూ వచ్చిన రే�
Rahul Gandhi | అమెరికా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్న
Woman alleges BJP workers misbehaved | ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ రైలులో బీజేపీ కార్యకర్తలు తన పట్ల అనుచితంగా ప్రవర్తించి వేధించారని ఒక మహిళ ఆరోపించింది. బీజేపీ కార్యకర్తలు తనను కొట్టినట్లు ఆమెతోపా�
Kolkata Hospital | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనపై బీజేపీ కార్యకర్తలు శుక్రవారం సీజీవో కాంప్లెక్స్ వెలుపల నిరసన చేపట్టారు.ఈ సందర�
Water Crisis : ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్
బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ను హిమాచ ల్ ప్రదేశ్లోని మండీ నుంచి బీజేపీ అధిష్టానం ఎన్నికల బరిలో నిలపటం..ఆ రాష్ట్ర బీజేపీలో అసమ్మతిని పెంచింది. పార్టీకి చెం దిన సీనియర్ నాయకులు, కులూ రాజకుటుంబానికి చె�
Giriraj Singh Shown Black Flags | కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలు చూపించి నిరసన వ్యక్తం చేశారు. (Giriraj Singh Shown Black Flags) బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జర�
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని హత్య చేయించింది ఎవరో తనకు తెలుసని, తన గురించి మాట్లాడితే ఆ చిట్టా విప్పుతానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హెచ్చరించారు.
సూర్యాపేటలో భారీ అంచనాలతో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభ అట్టర్ ప్లాప్ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కావడంతో భారీ అంచనా, వ్యయంతో ఏర్పాటు చేసిన సభ వెలవెలబోయింది. దాదాపు 30 వేల �