అభివృద్ధికి చిరునామాగా హుస్నాబాద్ నియోజకవర్గం మా రిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నా రు. పట్టణంలో పార్టీ కార్యాలయంలో శుక్రవా రం సైదాపూర్ మండలానికి చెందిన 30 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు బ
కాంగ్రెస్ ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయిందని, ఆ పార్టీని అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని
మోదీ విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో మంగళవారం ఆయన పర్యటించారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దివిటిపల్లికి చెందిన బీజేపీ సీనియ
చిరువ్యాపారి నుంచి కూల్డ్రింక్లను ఎత్తుకుపోయి తాగారు బీజేపీ కార్యకర్తలు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. గదగ్ జిల్లాలోని లకే్ష్మశ్వర్లో ఏప్రిల్ 28న హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా సభ నిర్వహ
నాందేడ్ సభ విజయంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం పార్టీలోకి నేతలు, కార్యకర్తలు వెల్లువలలా వచ్చి చేరుతున్నారు. ఆదివారం మహరాష్ట్రలోని ఔరంగాబాద్లో శంభాజీ బ్రిగేడ్ నుంచి జహీర�
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేటకు చెందిన బీజేపీ కార్యకర్త బుర్ర ప్రవీణ్ కుటుంబానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి రైతుబీమా ప్రొసీడింగ్ కాపీని అందజేశార
Clashes in Bengal | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు సర్వసాధారణమైపోయాయి. అక్కడ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా..
బీజేపీ నాయకులు బరి తెగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గులాబీ శ్రేణుల వద్దకు చేరుకొని కయ్యానికి కాలుదువ్వారు. వారిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. అయినా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నేతలు సంయమనం పాటి�
షాపూర్నగర్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) - బీజేపీ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరగా చూపి కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన బీజేపీ నాటకం బ�
మునుగోడు నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మాడెం శాంతమ్మతోపాటు ఇద్దరు వార్డు సభ్య
జాతీయ పార్టీ అది.. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. దేశంలో, రాష్ర్టాల్లో శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయి విధ్వంసానికి పాల్పడింది.. బీజేపీ. బీజేపీ నేతలు బెంగాల్ రాజధాని కోల్కతాలో మంగళవారం ప్రవర్తి