Giriraj Singh Shown Black Flags | కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలు చూపించి నిరసన వ్యక్తం చేశారు. (Giriraj Singh Shown Black Flags) బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జర�
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని హత్య చేయించింది ఎవరో తనకు తెలుసని, తన గురించి మాట్లాడితే ఆ చిట్టా విప్పుతానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హెచ్చరించారు.
సూర్యాపేటలో భారీ అంచనాలతో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభ అట్టర్ ప్లాప్ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కావడంతో భారీ అంచనా, వ్యయంతో ఏర్పాటు చేసిన సభ వెలవెలబోయింది. దాదాపు 30 వేల �
అభివృద్ధికి చిరునామాగా హుస్నాబాద్ నియోజకవర్గం మా రిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నా రు. పట్టణంలో పార్టీ కార్యాలయంలో శుక్రవా రం సైదాపూర్ మండలానికి చెందిన 30 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు బ
కాంగ్రెస్ ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయిందని, ఆ పార్టీని అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని
మోదీ విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో మంగళవారం ఆయన పర్యటించారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దివిటిపల్లికి చెందిన బీజేపీ సీనియ
చిరువ్యాపారి నుంచి కూల్డ్రింక్లను ఎత్తుకుపోయి తాగారు బీజేపీ కార్యకర్తలు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. గదగ్ జిల్లాలోని లకే్ష్మశ్వర్లో ఏప్రిల్ 28న హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా సభ నిర్వహ
నాందేడ్ సభ విజయంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం పార్టీలోకి నేతలు, కార్యకర్తలు వెల్లువలలా వచ్చి చేరుతున్నారు. ఆదివారం మహరాష్ట్రలోని ఔరంగాబాద్లో శంభాజీ బ్రిగేడ్ నుంచి జహీర�
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేటకు చెందిన బీజేపీ కార్యకర్త బుర్ర ప్రవీణ్ కుటుంబానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి రైతుబీమా ప్రొసీడింగ్ కాపీని అందజేశార
Clashes in Bengal | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు సర్వసాధారణమైపోయాయి. అక్కడ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా..