హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 13 : అభివృద్ధికి చిరునామాగా హుస్నాబాద్ నియోజకవర్గం మా రిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నా రు. పట్టణంలో పార్టీ కార్యాలయంలో శుక్రవా రం సైదాపూర్ మండలానికి చెందిన 30 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు యువత అకర్షితులై పార్టీలో చేరడం అభిందనీయమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదన్నారు. తెలంగాణలో బలమైన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కార్యక్రమంలో సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు సోమారపు రాజయ్య ఉన్నారు.