వరుసుగా మూడు ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి శ్రీకారం చుట్టడం ఇక్కడి ప్రజలకు గొప్ప గౌరవంగా భావించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడు తున్నది. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి హరీశ్రావు ప్రత్యేక కృషితో స్థానిక ఎమ్మ
అభివృద్ధికి చిరునామాగా హుస్నాబాద్ నియోజకవర్గం మా రిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నా రు. పట్టణంలో పార్టీ కార్యాలయంలో శుక్రవా రం సైదాపూర్ మండలానికి చెందిన 30 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు బ
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో (Husnabad) పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా �
ఎమ్మెల్యే కుమార్ | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నడుం బిగించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు.
హుజూరాబాద్ రూరల్, హుజూరాబాద్ నియోజవర్గ ప్రజలు అరుసార్లు ఈటల రాజేందర్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, సీఎం కేసీఅర్ రెండు సార్లు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ది చేయలేదని ప్రభుత్వ విప్�
హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గా ఉప ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోరారు. గురువారం ఆయన హుజురాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి
సీఎం సభను సక్సెస్ చేయాలి పేదింటి బిడ్డను ఆశీర్వదించాలి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ పిలుపు హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 13: హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్లో ఈ నెల 16న నిర్వహించే సీఎం సభ�