గుజరాత్ బీజేపీ కార్యకర్తలకు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రతిపాదన చేశారు. అధికార పార్టీలో కొనసాగుతూనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరారు.
ప్రజాస్వామ్య దేశంలో దాడులు సమంజసం కాదని, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఖండించారు. శనివారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ ఇంటికి ఉమ్మడి రంగారెడ్డి జి�
మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం కర్వెన గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిరాధార ఆరోపణలు, ఇంటిపై జరిగిన దాడిపై టీఎన్జీవోస్ నాయకులు , ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు హైదరాబాద్లో ఎమ్మ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కావాలనే దాడికి పూనుకున్నదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో క�
హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంపై టీఆర్ఎస్ కన్నెర్ర జేసింది. కరీంనగర్లోని తెలంగాణచౌక్లో ఆ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి, ‘ఖబడ్దార్ బీజేపీ’ అంటూ హెచ్చరించింది. దాడుల
ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలను ఖండించిన మంత్రి వేముల కవిత ఇంటిపై బీజేపీ దాడికి యత్నించడంపై ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఫల్యాలను ముఖ్యమంత్రి కే చంద్�
చెన్నై: మంత్రి కారుపైకి బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరారు. దీంతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని మదురైలో శనివారం ఈ సంఘటన జరిగింది. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగి�
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండంలోని మానాల, �
మహబూబ్నగర్కు చెందిన బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ మహబూబ్నగర్ పట్టణ ఉపాధ్యక్షుడు గోనెలరాజు, అతని అనుచరులు సుమారు 500 మంది శనివారం హైదరాబాద్లో ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్�
CM Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అధికార నివాసంపై దాడికేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని యూపీ గేట్ వద్ద గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర