మహబూబ్నగర్, జూన్ 23 : అందరం కలిసి ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని వడ్డెర బస్తీలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక�
దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నెటిజనులు 'బై బై మోడీ' హాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ట్విటర్లో దేశవ్యాప్తంగా ఈ హాష్ట్యాగ్ గురువారం నంబర్ వన్గా నిలిచింది. దేశాన్న
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా అద్వానీ సన్నిహితుడు.. ఎన్డీయే తరఫున ముర్ము కేసీఆర్కు శరద్పవార్ ఫోన్.. సిన్హాకు మద్దతివ్వాలని వినతి.. అంగీకరించిన కేసీఆర్ పుట్టిన తేదీ: 1937 నవంబర్ 6, సొంత రాష్�
జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్లో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి నివాళి హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): దేశం తెలంగాణ నమూనాను కోరుకొంటున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్�
భవిష్యత్తులో సంగారెడ్డి జిల్లా మరో కోనసీమలా మరనున్నదని, ప్రాజెక్టులు, ఎత్తిపోతలతో బీడు భూములు సస్యశ్యామలంగా మారనున్నాయని వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం అందోల్ నియోజకవర్గ
ఆర్మీ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ను రద్దు చేయాలని సిద్దిపేటలో సోమవారం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు మహిపాల్గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించార�
అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ గూటికి చేరుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాదులోని నివాసంలో గొట్టిపర్తి ఎంపీటీసీ కీర్తిరెడ్డి లతావిజయ్�
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళిక
తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం యత్నిస్తోందని, వీటికి రాష్ట్ర సర్కారు కేటాయించిన భూముల విలువ సుమారు రూ. 40వేల కోట్ల వరకూ ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఎనిమిదేండ్లుగా ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల ఫలితమే ప్రస్తుత దేశవ్యాప్త నిరసనలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వ
మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెస్తే.. కేంద్రంలోని బీజేపీ మాత్రం హింసావాదాన్ని ప్రోత్సహిస్తున్నదని పశుసంవర్ధక, శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.
జిల్లానుంచి రాజ్యసభకు ఎంపికైన తర్వాత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి తొలిసారిగా శనివారం ఖమ్మం వచ్చారు. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం చేరుకోగానే పార్టీ నాయకుల�
అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఆందోళనలు మొదట మొదలైంది బీజేపీ పాలిత రాష్ట్రాలనుంచే అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. అందుకు కొనసాగింపే శుక్రవారం స�
ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళ్లిపోయిందని, దేశం చీకట్లోకి నెట్టేలా ఆ నిర్ణయాలున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యుత్ రం�