న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివిధ పార్టీ నేతలతో కలిసి ఇవాళ ఢిల్లీలో మీటింగ్ నిర్వహించనున్నారు. 19 పార్టీలకు ఆమె ఆహ్వానం పంపారు. కానీ కొన్ని పార్టీల�
రాష్ట్రంలోని ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం కృషి చేస్తూ ప్రతి కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మంత
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవార�
నర్మెట, జూన్ 13 : జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని కాంగ్రెస్, బీఏస్పీ, ఎమ్మార్పీఎస్లకు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగి�
రాజ్యాంగబద్దంగా వ్యవహరించాల్సిన గవర్నర్ తమిళిసై రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో
మంత్రి హరీశ్రావు మరోసారి తన మానత్వం చాటుకున్నారు. తాను వెళ్తున్న మార్గంలో రోడ్డు ప్రమాదం జరుగగా, కాన్వాయ్ ఆపి, క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. వైద్య సేవల కోసం వారిని దవాఖానకు పంపించారు.
కంగ్టి, జూన్ 12 : టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని భోజ్యనాయక్తండా బీటీరోడ్డుకు భూమిపూ�
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్ను రాజకీయభవన్గా మార్చారని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ఎద్దేవాచేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసైకి రాజకీయాలపై ఆసక్తి �
తెలంగాణలోని పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి గ్రామాలున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదో
గత కొన్ని నెలలుగా దేశంలో చోటు చేసుకొం టున్న పరిణామాల మీద టీఆర్ఎస్ ప్రముఖులు శుక్రవారం సాయం త్రం విస్తృత స్థాయి ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు,
మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని హన్వాడలో బీజేపీ చెందిన వంద మంది కార్యకర్�
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దేశమంతా కరెంట్ కటకట ఉన్నా ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుచూప�
టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. డిండి మండలం బొగ్గులదొన గ్రామానికి చెందిన 10 కాంగ్రెస్ పార్టీ �