కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య మా టల యుద్ధం కొనసాగుతున్నది. అభివృద్ధి విషయంలో సోమవారం మున్సిపాలిటీ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సవాల్ విసురుకున్నారు. దీంత�
మంత్రి మల్లారెడ్డిపై దాడికి ప్రయత్నించినవారిపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై దాడికి యత్నించినవారిని గుర్తించి, కేసు నమోదు చేయాలని టీఆర్ఎస్ నాయకులు ఘట్కేసర్ పో�
రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ,టీడీపీకి చెందిన కార్పొరేటర్లు, సర్పంచ్లు సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి సబితా ఇంద�
బాలానగర్, మే 30 : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మొదంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థా�
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సోమవారం ఉదయం 11 గం�
అంధ విశ్వాసాల గురించి మోదీ మాట్లాడటమే ఒక వింత. నగ్నంగా తిరిగే నాగ సన్యాసులతో తల మీద తొక్కించుకునే మోదీ మూఢ నమ్మకాల గురించి మాట్లాడటం ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే.. ఇవ్వాళ దేశంలో మూఢ నమ్మకాలు పునాదిగా మనుగడ స�
పుట్టిన పసిగుడ్డు లోకాన్ని చూడకముందే కత్తిగాటు పెడితే? అది నేరం మాత్రమే కాదు మహా పాపం. ఆ పాపానికి ఒడిగట్టినవారు క్షమించమని అడుగాల్సింది పోయి.. తప్పు మాది కాదని దబాయిస్తే? అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. బీజేప�
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఇద్దరు కలిసి కావాలనే తెలంగాణలో మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బో�
కుటుంబ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ.. గతంలో కుటుంబ పార్టీలతో బీజేపీ అంటకాగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? తమిళనాడులో డీఎంకే, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్తో పొత్తు
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా పేద బ్రాహ్మణులకు అండగా నిలు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎంత ఉన్నదో చెప్పాలని ప్రధాని మోదీని ఎమ్మె ల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రా�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, నదీ జలాలు, ఇతర అంశాల్లో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై సాగే ఉద్యమంలో టీఆర్ఎ
సంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ�