కేశంపేట : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం అల్వాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మోత్కుపల్లి నర్సింహ కుటుంబానికి �
నందిగామ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకి టీఆర్ఎస్ అండగా ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గోదకృష్ణ కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. �
Minister Niranjan Reddy | పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని టీఆర్ఎస్ మరోసారి రుజువు చేసింది. వనపర్తి మండలంలో ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది.
Rythu Bandhu | రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందుతుంది అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహాలు అవసరం లేదు అని పేర్కొన్నారు. బ్యాంకులకు వరుసగా
Telangana | తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో ఐదు విప్లవాల ముంగిట తెలంగాణ ఉందన్నారు. సస్య విప్లవం,వ్యవసాయ విప్లవం, గులా�
Minister KTR | తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడార�
Rythu Bandhu | కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు పథకం అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కొంతమంది పొలిటికల్ టూరిస్టులు రైతులపై మ�
Bandi Sanjay | కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై ఆందోళన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నేతల నిరసన
Minister Srinivas Goud | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రిని విమర్శించడం పద్ధతేనా? అని ప్రశ్నించార
MLA Jeevan reddy | భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అంటేనే బేరగాళ్లు, జూటాగాళ్ల పార్టీ అని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్
ఏపీ సరిహద్దు చింతలపూడిలో అదుపులోకి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ2 టీఆర్ఎస్ నుంచి రాఘవ సస్పెన్షన్ హైదరాబాద్/భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 7 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం క్రైం: రామకృష్ణ కుటుంబం ఆత్మహ�
ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేతనైతే ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పై మాట్లాడాలని, దీంతో పాటు అభివృద్ధిలో సలహాలు సూచనలు అందించాలని, అలాకాకుండా రాజకీయ లబ్దికోసం జిల్లాను అభివృద్ధి లో పరుగులు పెట్టిస�