మధిర : టీఆర్ఎస్ పాలనలో దేవాలయాలకు మహర్దశ వచ్చిందని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మా�
సెంట్రల్ బాడీ అధ్యక్షుడిగా పీ రత్నాకర్ రావు హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పవర్ ఇంజినీర్స్అసోసియేషన్(టీఎస్పీఈఏ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. 2022-23 సంవత్సరానికి ఈ నెల 23న నిర్వహ
Minister Harish Rao | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి ఐదింటిలో ఒకటి ఖాళీగా ఉంది. క
Minister Niranjan reddy | తెలంగాణకు సంబంధించి త్వరలోనే బీజేపీలో కాంగ్రెస్ విలీనం కావడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడి�
Minister KTR | తెలంగాణ బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ దీక్షపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్ష ముప్ఫై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ స్పష్టం చేశారు. మ�
Minister KTR | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్షపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ది నిరుద్యోగ దీక్ష కాదు.. సిగ్గు లేని దీ
ఆమనగల్లు : టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కంకణ బద్దులు కావాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం మాడ్గుల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్
Minister Harish Rao | తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు చురకలంటించారు. టీఆర్ఎస్ పార్టీ రాతిగోడ లాంటింది.. ఆ పార్టీని ఎవరూ ఏం చేయలేరని తేల్చిచెప్పారు. రాజకీయాల్లోకి కు�
TRS Jeevan Reddy | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్య�
మీ పార్టీ తెలంగాణ నేతలకు ఇదే నేర్పుతున్నారా? థర్డ్ రేట్ నాయకులతో నీచపు మాటలా? జర్నలిజం ముసుగులో తప్పుడు వ్యాఖ్యలా? అమిత్ షా, మోదీ కుటుంబాలపై మేం అంటేమీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? జేపీ నడ్డాప�
వానకాలం ధాన్యం కొనుగోలు టార్గెట్ కూడా పెంచాలి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసమే ఢిల్లీకి వచ్చాం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎంత బియ్యం కొంటుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి వానకాలం ధాన్య�
మా ధాన్యం కొంటరా? కొనరా? రాష్ట్రమంతా హోరెత్తిన నిరసనలు శవయాత్ర, దిష్టిబొమ్మల దహనాలు నిరసనల్లో పాల్గొన్న మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతులు హైదరాబాద్, డిసెంబర్ 20 (న�