శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చిన అభిమాని ఎల్బీనగర్, డిసెంబర్ 20: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావుపై అభిమానంతో ఓ యువకుడు ఏకంగా 780 కిలోమీటర్లు నడిచాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్ల�
షాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం దారుణమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం చేవెళ్ల, శంకర్పల్లి మండ�
MLC Madhusudanachary | గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మధుసూదనాచారి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత�
MLA Aruri Ramesh | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న అన్ని మండలాలు, గ్రామాలలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్
CM KCR | రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల
TRS Party | తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తెలంగాణ భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్
CM KCR | తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం తెలంగాణభవన్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,
అధినేత అడుగుజాడల్లో కేటీఆర్ కార్యాచరణ పార్టీ పటిష్ఠత.. సంస్థాగత నిర్మాణంలో కీలక భూమిక.. కార్యకర్తలకు బీమా ధీమా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి కేటీఆర్కు నేటితో మూడేండ్లు పూర్తి హైదరాబాద్
పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్న కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చ.. శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం శుక్రవారం తెలంగాణ�
నిరుద్యోగులను మోసం చేస్తున్న బీజేపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శ ముషీరాబాద్, డిసెంబర్ 15: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు వి�
CM KCR | ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
పోలింగ్ జరిగిన ఆరు సీట్లూ టీఆర్ఎస్కే.. మొత్తం 18 ఎమ్మెల్సీలు గులాబీ ఖాతాలోకే తొలి ప్రాధాన్య ఓటుతోనే ఫలితాలు.. మండలిలో 40 సీట్లలో 36కు పెరిగిన బలం మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సంపూర్ణం భానుప్రసాదరావు,
పల్లె నుంచి పార్లమెంట్ దాకా తిరుగులేని శక్తి ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయం 2001 నుంచీ విజయబావుటా అభివృద్ధి, సంక్షేమ సర్కారు వెంటే జనం అన్ని ఎలక్షన్లలోనూ అండగా ప్రజలు ఉనికిలోనే లేని విపక్షాలు తాజాగా స్థ