కేంద్రంలో ఉన్నది దళారీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీ కేంద్రం విధానాలతో రిజర్వేషన్లకు ముప్పు ధాన్యం కొనుగోళ్లను జటిలం చేసిన కేంద్రం దేశవ్యాప్తంగా లౌకిక, ప్రజాతంత్ర కూటమి ఏర్పాటుక
భావ సారూప్యతగల పార్టీలతో కలిసి పోరాటం త్వరలోనే వివిధ పార్టీలతో సీఎం కేసీఆర్ సమావేశం! రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి వెల్లడి త్వరలో యాసంగి రైతుబంధు హైదరాబాద్, డిసెంబర్ 13 (నమ�
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల ను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన మూడురోజుల సమ్మె శనివారంతో ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి వ
హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్
దేవరకొండ:పేద, బడుగు,బలహీన వర్గాల వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్ధిక భరోసా కల్పిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలంలోని చిత్రి�
దుమ్ముగూడెం: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు లక్ష్మీనగరం, కొత్తపల్లి ఎంపీటీసీలు మద్ది వనజ, పూసం ధర్మరాజులు శుక్రవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక
MLC Elections | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంగుతినడం ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కనీసం బీఫారం కూడా ఇవ్వకుండా అభ్యర్థిని
రైతులు గోస పడుతుంటే కాంగ్రెస్, బీజేపీ మాట్లాడవేం? యాసంగిలో నాట్లు వేసేదెప్పుడు? వేయాలో వద్దో మీరు చెప్పేదెన్నడు? బీజేపీ నేతల పని విషం చిమ్మడమే టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి వారు మద్దతు ఎందుకు ఇవ్వలేదు? మే�
Dr. Ch. Bhadra Reddy | ఎన్ని డిగ్రీలు ఉన్నా హస్తవాసి ఉంటేనే వైద్యుడిగా రాణించగలరు. ఈ యువ వైద్యుడు తనను తాను నిరూపించుకోవడమే కాదు, ప్రతి సంవత్సరం 500 మంది యువ వైద్యులను తయారు చేస్తున్నారు. ఏటా ఐదున్నర లక్షల మంది నిరుపేదలక
Minister KTR | తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకరు ఢిల్లీకి గులాం అయితే.. మరొకరు గుజరాత్కు గులాం అని కేటీ
MP Santosh Kumar | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, హరిత ప్రేమికుడు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు జే సంతోష్ కుమార్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టిన రోజు సందర్భంగా సంతోష�
Nama Nageshwar rao | తెలంగాణ రైతాంగం బాధలను పట్టించుకోని కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. రైతు సమస్యలపై పార్లమెంట్లో తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదు.
TRS MPs | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ దిగిపోతేనే ఈ దేశ రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా�