Nama Nageshwar rao | తెలంగాణ రైతాంగం బాధలను పట్టించుకోని కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. రైతు సమస్యలపై పార్లమెంట్లో తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం ఇవ్వలేదు.
TRS MPs | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ దిగిపోతేనే ఈ దేశ రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా�
ప్రతిపక్ష పార్టీగా విఫలం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యమవుతా ఈ నెల 8న టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని వెల్లడి కరీంనగర్ తెలంగాణచౌక్, డిసెంబర్ 6: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన �
టీఆర్ఎస్లో చేరికలు | కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ ఎర్ర జానకి, వర్ధన్నపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర శ్రావణ్, ఉప్పరపల్లి గ్రామ ప్రధాన కార్యదర్శి సీనపెళ్లి యాకయ్య, బీజే�
ముషీరాబాద్ : బడుగు, బలహీన వర్గాలకు టీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక కార్యకర్తలు, సభ్యత్వం కలిగి ఉన్న టీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్�
Banda Prakash | తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండా ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు బండా ప్రకాశ్ అందజేశారు. బండా ప్రకాశ్ వ�
Parliament | ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో (Parliament) ఆందోళనలు కొనసాగించాలని టీఆర్ఎస్ పార్టీతోపాటు విపక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం
Telangana | తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల గెజిట్ నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఇటీవల కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో నేటి నుంచి ఎమ్మెల్సీల పద�
TRS MPs | కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని ప్రశ్నిస్తూ కేంద్రంపై నిప్పులు చెరి
TRS MPs | పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాలకు సంబంధించిన నోటీసులు ఇచ్చింది. ధాన్యం సేకరణలో జాతీయ విధానం, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారంపై చర్చించాలని రాజ్య�
డా.శ్రీకాంత్ రెడ్డి | పదవులన్నీ అనుభువించి టీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ వ్యాఖ్యలను డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల డా.శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. కరీంనగర్లో మీడియా సమావ�
TRS Party | ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యస�