Minister KTR | మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీ సందర్భంగా బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ధాన
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ఏర్పాట్లుచేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల మొదటివారంలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు, రాజన�
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.
రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణను స్వాగతిస్తున్నాం వివిధ ప్రజాసంఘాల హర్షం పలు చోట్ల కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ )అమీర్పేట్: రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల
రైతు వ్యతిరేక చట్టాల రద్దు సందర్భంగా ఘట్కేసర్లో టీఆర్ఎస్ నాయకుల సంబురాలు ఘట్కేసర్, నవంబర్ 19 : ఏడాది కాలంగా రైతుల సుధీర్ఘ పోరాట ఫలితం, రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు నినదించిన సీఎం కేసీఆర్ పోరాటం కూ�
రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు పరిశీలకులకు, ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. ప్రజల సంక్షేమం పట్టకుండా ఏ రోజుకారోజు పత్రికల్లో పతాక శీర్షికల కోసం, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర న
కందుకూరు : విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మండల పరిధిలోని లేమూరు గ్రామం మీదుగా వెలుతూ విద్యార్థులను చూసి తన కాన్వాయ్ని ఆపి వి�
TRS Maha Dharna | కచ్చితంగా జెండా లేవాల్సిందే. దేశ వ్యాప్తంగా ఉద్యమం రగలాల్సిందే. ఈ విషయాలు దేశంలో ప్రతి ఇంటికి చేరాల్సిందే. మరో పోరాటానికి తెలంగాణ ఇవాళ నాయకత్వం
TRS Maha Dharna | కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలపై చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహాధర్నాలో స�
TRS Maha Dharna | రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట.