ధారూరు : రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర సమితిలోనే సాధ్యమని, అబివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చూసి భారీగా టీఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేరుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డ�
రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణుల ధర్నా.. దగాకోరు మాటలతో రైతులను మోసం చేస్తున్న కేంద్రం యాసంగి వరిధాన్యం కొనే వరకు ఉద్యమం.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ మేడ్చల్, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వమే
భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు దుండిగల్, నవంబర్ 12 : రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు మహాధర్నా నిర్వహించారు. యాసింగిలో పండించే వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమ
కరీమాబాద్ : బీజేపీ దేశంలో రైతులను కాల్చి చంపుతుంటే… రాష్ట్రంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కేంద్రం తెలంగాణలో పండ
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి దాన్యపు గింజను కేంద్రం కొనుగోలు చేయాలని మాజీ మేయర్ గుండా ప్రకాష్రావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు లు అన్నారు. శుక్రవారం వరం�
Nri | హైదరాబాద్ : తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై నాయకులు పాల్గొన్నారన
మణికొండ : రైతులపై కేంద్ర ప్రభుత్వం సవతిప్రేమను చూపుతూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్నారని ప్రజలంతా ఐఖ్యతను చాటి కుట్రలను తిప్పికొట్టాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్.నర్సింహ్మ, నార్సింగి మున్సి�
ఎంపీ రంజిత్ రెడ్డి | రైతులు కష్టపడి పండించిన వరి పంట ను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
మంత్రి సత్యవతి | తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్�
భారీ ట్రాక్టర్ ర్యాలీ | కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్ అన్నారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండ�
Trs Dharna | రైతుల నుంచి యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా..టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన రైతు ధర్నాకార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొన
TRS Dharna | వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తలపెట్టిన నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ
కేంద్రంపై గులాబీ పిడికిలి సిరిసిల్లలో పాల్గొననున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాలో భాగస్వామ్యం యాసంగి వడ్లు కొనేదాకా కొనసాగనున్న ఒత్తిడి యాసంగి పంట ఎందుకు కొనరు?: నిరంజన్
వేల్పూర్/ మోర్తాడ్/తుంగతుర్తి, నవంబర్11: టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు గులాబీ పార్�
ఎన్నారైలు | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు..రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా రేపు నవంబర్ 12 వ తేదీన నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతన్నలు అధిక