కొందుర్గు : కొందుర్గు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 50మంది కాంగ్రెస్ నాయక
వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాటం మంత్రులు మహమూద్ అలీ, తలసాని ఇందిరా పార్కు వద్ద ధర్నా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ముషీరాబాద్, నవంబర్ 10: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగితే ప్రోత
జనాభా గణనలో కులగణన కోసం అదనంగా ఒక ‘కాలమ్’ పెట్టాలని దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అసెంబ్లీలు తీర్మానాలతో డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడ�
బొంరాస్ పేట : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని కొడంగల్ ఎమ్మె
ఇబ్రహీంపట్నం : మరో ఇరవైఏండ్ల వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టే అధికారంలో ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలం మల్కీజ్గూడ గ్రామానికి చెందిన పలుపార్టీల నాయకుల�
Minister KTR | తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకుగాను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
కొత్తూరు రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్
Minister KTR | ఓ వైపు పరిపాలన, సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది చెందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నేతలు మన పాలనను పొగిడ�
ఎమ్మెల్యే చిరుమర్తి | దల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చె
మంత్రి వేముల | వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు, కోమన్పల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ, బిజెపి నాయకులు కార్యకర్తలు సుమారు 300 మంది మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
Ministe Jagadeesh Reddy | టీఆర్ఎస్ సీనియర్ నేత చిలుకల గోవర్ధన్ అకస్మాత్తుగా మరణించడం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మడికొండ, నవంబర్ 8: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గ్రేటర్
వ్యతిరేకంగా మాట్లాడితే ఐటీ, ఈడీ రైడ్స్ చేస్తారా? పెట్రోల్, డీజిల్పై విధించిన సెస్ను తగ్గిస్తరా? లేదా? నీళ్లు సముద్రంలోకి పోతుంటే సన్నాసుల్లా చూస్తున్నరు లాభాలు వచ్చే సంస్థలను ఎందుకు ప్రైవేటీకరిస్త�