TRS Vijayagarjana Sabha | వరంగల్లో ఈ నెల 29న టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభాస్థలం ఖరారైంది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తయిన
నిర్మల్ అర్బన్ : నూతనంగా నియమితులైన పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ�
ఎత్తు పల్లాలు ఎన్నో చూశాం ఎన్నికల్లో శ్రమించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రజాతీర్పును శిరసావహిస్తాం: మంత్రి హరీశ్రావు హైదర�
తెలంగాణ వచ్చాక ఉపఎన్నికల్లో గులాబీ ప్రస్థానం హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆరు ఎన్నికల్లో టీఆర్ఎస్ పా�
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా: గెల్లు శ్రీనివాస్యాదవ్ కరీంనగర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): జాతీయ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ హుజూరాబాద్లో తనను ఓడించేందుకు ఒక్కటయ్యాయని ట
నందిగామ : తెలంగాణ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడలో మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో 50 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. రాష�
Huzurabad | హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికలో రోటీమేకర్ గుర్తు టీఆర్ఎస్ ఓట్లను చీల్చివేసింది. ఎందుకంటే ఇది కారు గుర్తును పోలి ఉండటమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రోటీమేకర్ గుర్తుపై ప�
Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్యర్థికి 32 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల
దీక్షా దివస్ నాడే పార్టీ సభ నిర్వహణ వరంగల్ ముఖ్యనేతల కోరికతో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 15న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ
రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రె�
కుభీర్ : కార్యకర్తలే పునాదిరాళ్ల వంటి వారని , ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి పార్టీ ప్రతిష్ట మరింత పెంచాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత