బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని పీసీసీ ఆదేశాలు పార్టీని పణంగా పెట్టి ఈటలతో రేవంత్ కుమ్మక్కు హుజూరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రం లో అధికార టీఆర్ఎస్ను టార్గెట్ చేసే క్రమంలో కాంగ్ర�
మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా హుజూరాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గొప్ప విజయం సాధించబోతున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ధీమా �
బాధ్యుడిపై క్రమశిక్షణ చర్యలు టీఆర్ఎస్ నేత బస్వరాజు సారయ్య సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 30: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో ఆరేండ్ల చిన్నారిపై రాధారపు శంకర్ అనే వ్యక్తి అఘాయి
Almaspur Incident | ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన బాధాకరమని టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
ప్రతి ఊరి నుంచి వరంగల్కు బస్సు విపక్షాలకు చెంపపెట్టులా సమాధానం ఇవ్వాలి హుజూరాబాద్ కోసమే బండి దొంగదీక్ష: ఎమ్మెల్యే ఆల నియోజకవర్గాల్లో జోరుగా సన్నాహక సమావేశాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 29: �
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే అధిష్టానమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని వార్డు నంబర్ 12 న్యూహౌసింగ్బోర్డులో రూ.1.60కోట్లతో
హుజూరాబాద్ : హుజూరాబాద్ కు సరికొత్త కళ వచ్చింది. ఏండ్ల తరబడి అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ పట్టణాన్ని రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవతో కేవలం మూడు నెలల్లో ప్రగతిబాట పట్టించింది. ఒకప్పుడు వానకాలం వచ్చిందంటే బు�
కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించా
కుట్రలు చేయడం ఈటలకు అలవాటే బీసీలు ఏ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓట్లేయరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున పోటీ�
మియాపూర్ : పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులంతా క్రమశిక్షణతో బాధ్యతా యుతంగా పనిచేసి పార్టీ ప్రతిష్టతను మరింతగా పెంపొందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గా�
చేవెళ్ల టౌన్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కే�