మియాపూర్ : పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులంతా క్రమశిక్షణతో బాధ్యతా యుతంగా పనిచేసి పార్టీ ప్రతిష్టతను మరింతగా పెంపొందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గా�
చేవెళ్ల టౌన్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కే�
minister perni nani comments on trs party in ap | ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు పెత్తనం కొనసాగించిన ఆంధ్రా నేతలకు ఇంకా తెలంగాణను దోచుకోవాలనే యావ చావలేదు. గతంలో
వరుసగా రెండుసార్లు గ్రేటర్ పీఠంపై గులాబీ పార్టీ గ్రేటర్ రాజకీయాల్లో తనదైన ముద్ర ఒంటరిగా రెండు స్థానాలు అధికార పీఠం కైవసం జోడెద్దుల్లా సంక్షేమం, అభివృద్ధి ఏడేండ్ల పాలనలో విశ్వనగరం వైపు అడుగులు సిటీబ్
వార్ వన్ సైడే అంటున్న ప్రజానీకం అన్ని సర్వేల అభిప్రాయమూ ఇదే టీఆర్ఎస్కే జై అన్న సబ్బండ వర్ణాలు కేసీఆర్తోనే అభివృద్ధి అని నమ్మకం కరీంనగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అబద్ధాలకు, కుటిలనీతి�
ముఖం చాటేసిన కాషాయ నేతలు మంత్రి ప్రశ్నలకు సమాధానం కరువు కమలానివన్నీ కాని మాటలేనని స్పష్టం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీ అసలు స్వరూపాన్ని టీఆర్ఎస్ బయట పెట్టింది. కమలం పార్టీ�
వీణవంక : మండలంలో గత కొద్ది రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 7 గంటలతో ముగి సింది. చివరి రోజు అన్ని గ్రామాలలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగింది. గ్రామాలలో ఎక్కడా చూసినా గులాబీ జెండాలు, కం�
వీణవంక రూరల్ : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సంక్షేమ సర్కారుకు మద్దతునివ్వాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు నాయకుడు ప
ఖైరతాబాద్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశం సోమాజిగూడలోని జయగార్డెన్�
టీఆర్ఎస్లో చేరికలు | బంజారా సేవా సంఘం అధ్యక్షుడు భూక్య చంద్రునాయక్(కారేపల్లి, భీంగల్ మండలం) తన అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
హుజూరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్�
Huzurabad | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఇవాళ రాత్రికి 7 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారం
అడ్డంగా దొరికినా.. వెనక్కి తగ్గేదే లే ప్రజలు నవ్వుకొంటున్నా ఆగని ఈటల ఓట్లు, ఉనికి కోసం ఎడతెగని పాట్లు హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట! ఇప్పుడు ఈటల కూడ�