ప్రతి ఊరి నుంచి వరంగల్కు బస్సు విపక్షాలకు చెంపపెట్టులా సమాధానం ఇవ్వాలి హుజూరాబాద్ కోసమే బండి దొంగదీక్ష: ఎమ్మెల్యే ఆల నియోజకవర్గాల్లో జోరుగా సన్నాహక సమావేశాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 29: �
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే అధిష్టానమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని వార్డు నంబర్ 12 న్యూహౌసింగ్బోర్డులో రూ.1.60కోట్లతో
హుజూరాబాద్ : హుజూరాబాద్ కు సరికొత్త కళ వచ్చింది. ఏండ్ల తరబడి అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ పట్టణాన్ని రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవతో కేవలం మూడు నెలల్లో ప్రగతిబాట పట్టించింది. ఒకప్పుడు వానకాలం వచ్చిందంటే బు�
కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించా
కుట్రలు చేయడం ఈటలకు అలవాటే బీసీలు ఏ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓట్లేయరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున పోటీ�
మియాపూర్ : పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులంతా క్రమశిక్షణతో బాధ్యతా యుతంగా పనిచేసి పార్టీ ప్రతిష్టతను మరింతగా పెంపొందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గా�
చేవెళ్ల టౌన్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కే�
minister perni nani comments on trs party in ap | ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు పెత్తనం కొనసాగించిన ఆంధ్రా నేతలకు ఇంకా తెలంగాణను దోచుకోవాలనే యావ చావలేదు. గతంలో
వరుసగా రెండుసార్లు గ్రేటర్ పీఠంపై గులాబీ పార్టీ గ్రేటర్ రాజకీయాల్లో తనదైన ముద్ర ఒంటరిగా రెండు స్థానాలు అధికార పీఠం కైవసం జోడెద్దుల్లా సంక్షేమం, అభివృద్ధి ఏడేండ్ల పాలనలో విశ్వనగరం వైపు అడుగులు సిటీబ్
వార్ వన్ సైడే అంటున్న ప్రజానీకం అన్ని సర్వేల అభిప్రాయమూ ఇదే టీఆర్ఎస్కే జై అన్న సబ్బండ వర్ణాలు కేసీఆర్తోనే అభివృద్ధి అని నమ్మకం కరీంనగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అబద్ధాలకు, కుటిలనీతి�
ముఖం చాటేసిన కాషాయ నేతలు మంత్రి ప్రశ్నలకు సమాధానం కరువు కమలానివన్నీ కాని మాటలేనని స్పష్టం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూసిన బీజేపీ అసలు స్వరూపాన్ని టీఆర్ఎస్ బయట పెట్టింది. కమలం పార్టీ�
వీణవంక : మండలంలో గత కొద్ది రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 7 గంటలతో ముగి సింది. చివరి రోజు అన్ని గ్రామాలలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగింది. గ్రామాలలో ఎక్కడా చూసినా గులాబీ జెండాలు, కం�
వీణవంక రూరల్ : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సంక్షేమ సర్కారుకు మద్దతునివ్వాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు నాయకుడు ప
ఖైరతాబాద్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశం సోమాజిగూడలోని జయగార్డెన్�
టీఆర్ఎస్లో చేరికలు | బంజారా సేవా సంఘం అధ్యక్షుడు భూక్య చంద్రునాయక్(కారేపల్లి, భీంగల్ మండలం) తన అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.