రవీంద్రభారతి, నవంబర్ 25: తెలంగాణ వైతాళికుడు, సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి సేవలు చిరస్మరణీయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, అభినయ హైదరాబాద్ ఆధ
మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిన ఐదుగురు మంచిర్యాలలో కాంగ్రెస్కు షాక్ మంచిర్యాలటౌన్, నవంబర్ 25 : మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్
నెక్కొండ : పల్లెల సమగ్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని అమీన్పేట ఎంపీటీసీ బాదావత్ దస్రు గురువారం కాంగ్రెస్కు రాజీనామ చేసి టీఆర్ఎస్�
TRS Party | వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కాషాయ నేతలపై విరుచుకుపడిన టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్పొరేటర్లు పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక దాడి చేసిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ మేయర్, కమిషనర్కు వినతి దాడితో కార్యాలయం మలినం అయిందంటూ �
రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం రేపు అధికారికంగా ప్రకటన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణతో పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవ ఎన్నిక రంగారెడ్డి, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): ఎమ్మెల్యే కో�
టీఆర్ఎస్ చేరికలు | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్�
MLC Kavitha | ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ను ఎన్న�
టీఆర్ఎస్ బలోపేతంపై ఇక దృష్టి కేంద్రీకరించగలమని పార్టీ అధ్యక్షుడైన సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల పలుమార్లు పేర్కొనటాన్ని బట్టి, రానున్నకాలంలో ఆ పని ఒక పద్ధతి ప్రకారం జరగనున్�
ఎన్నికలేవైనా టీఆర్ఎస్దే పైచేయి ఎమ్మెల్సీ పోరులో కూచకుళ్ల, కశిరెడ్డి విజయం ఖాయం తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది వలసల జిల్లాకే వలసలు వచ్చే స్థాయికి.. సిట్టింగ్ ఎమ్మెల్సీలను ఎంపిక చేసిన సీఎం క�
కొత్తూరు రూరల్ : పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన 50మంది ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వై