స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో తిరుగులేని మెజారిటీ పోలైన ఓట్లలో 97.35 శాతం శ్రీనివాస్రెడ్డికే 2019 ఉప ఎన్నికల్లో ఘన విజయం ‘స్థానిక ఎమ్మెల్సీ’ ఎన్నికల్లో ఇదే అత్యధికం తాజా ఎన్నికలో ఏకగ్రీవం వరంగల్, డిసె�
టీఆర్ఎస్ను మనసుకు హత్తుకున్న ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు 2014 నుంచి అప్రతిహతంగా విజయాలు ఏ పార్టీతో పొత్తు లేకుండా ఏకపక్ష గెలుపు హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావం
691 ఓట్ల భారీ మెజార్టీ తొలి ప్రాధాన్యత ఓట్లలోనే భారీ ఆధిక్యం గెలుపు కోటాకు అదనంగా 334 ఓట్లు ఫలించిన మంత్రి జగదీశ్రెడ్డి వ్యూహం వరుస విజయాలతో టీఆర్ఎస్ జోరు ఎంసీ కోటిరెడ్డిని అభినందించిన మంత్రి, జిల్లా ఎమ్
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఏర్పాటుకు ముందు నల్లగొండ అంటే కాంగ్రెస్ ఉద్ధండుల జిల్లాగా పేరుండేది. కానీ స్వరాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లోనే దాన్ని బద్దలు కొడుతూ టీఆర్ఎస్�
అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన టీఆర్ఎస్దే విజయమని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజా రంజక పాలనలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్కు పూర్తి మద్దతునిస్
దమ్మపేట: ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన తాతా మధు గెలుపు పట్ల దమ్మపేట టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎన్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారనడానికి నిదర్శనం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడమేనన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు కూడా టీఆర్ఎస్కు పడ్డాయన్నారు.
Telangana | తెలంగాణలో అధికారం కోసం పాకులాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశాయి. ఏ స్థానంలోనూ అధికార పార్టీ అభ్యర్థులకు విపక్షాలు కనీస పోటీ�
Telangana | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న
Telangana | రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసింది. అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ అంటే తిరుగులేని ర�
Minister Errabelli | ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ విజయం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి
Telangana | గవర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శానసమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఈ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ 16వ తేదీత