MLC Elections | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలను నిర్ధారిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనమండలికి ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల ఎన్నికపై బుధవారం నాడు
Ktr | టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తీవ్రంగా మండిపడ్డారు. రెండు సార్లు ప్రజలతో ఎన్నుకోబడ్డ
TRS Social Media | ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు. న�
MLC Gutha Sukhender reddy | రాష్ట్రంలో బీజేపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం జారీ చేసిన కొవిడ్ నిబంధనలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ�
తాగుబోతులని కించపరిస్తే ఊరుకోం రైతుల బాగు బీజేపీకి ఇష్టం లేదా? ఎన్సీఆర్బీ కంటే ఆంధ్రా సంఘాలు గొప్పవా? రైతులకు రూ.50 వేల కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే మద్యంపై ఎక్కువ ఆదాయం పొందుతున్నది బీజేపీ రాష్ర్టాల
Rythu Bandhu Samburalu in Telangana from tomorrow | తెలంగాణలో సోమవారం నుంచి పది రోజుల పాటు రైతుబంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారా�
ఏపీ ప్రజలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బంపర్ ఆఫర్ హవ్వ.. వాటే స్కీం.. వాటే షేం మీకు బలం లేని రాష్ర్టాలకేనా? దేశమంతా ఇస్తరా?: కేటీఆర్ హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రపంచంలోనే యూనిక్ పథకమిది వ్యవసాయంలో అత్యున్నత సంస్కరణ స్వాతంత్య్రానంతరం ఇలాంటి సంస్కరణ రాలేదు రైతు ప్రాథమిక అవసరాలు తీర్చే రైతుబంధు.. కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధికిది నిదర్శనం సాగునీరు, ఉచిత విద్య�
రైతుబంధుతో ఎవుసం తిప్పలు తప్పినయ్ ఈ పథకంతో సీఎం కేసీఆరే మాకు తోడున్నడు నిజామాబాద్ రైతు వేముల రమేశ్ మనోగతం కమ్మర్పల్లి, డిసెంబర్ 29: రైతుబంధు పథకంతో రైతులకు పంట సాగు ఖర్చులకు ఇబ్బంది లేకుండా పోయింది. �
సంస్థలను అభివృద్ధి పథంలో నడిపిస్తాం సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తాం పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్పొరేషన్ల చైర్మన్లుగజ్జెల నగేశ్, క్రిశాంక్,పాటిమీది జగన్మోహన్రావు అభినందించిన మంత�
హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస సంతాపం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత అహ్మద్ ఫరీదుద్దీన్ (6
రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 29: పట్టణాల తరహాలో ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి మల్ల�