MLA Jeevan reddy | భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అంటేనే బేరగాళ్లు, జూటాగాళ్ల పార్టీ అని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్
ఏపీ సరిహద్దు చింతలపూడిలో అదుపులోకి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ2 టీఆర్ఎస్ నుంచి రాఘవ సస్పెన్షన్ హైదరాబాద్/భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 7 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం క్రైం: రామకృష్ణ కుటుంబం ఆత్మహ�
ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేతనైతే ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పై మాట్లాడాలని, దీంతో పాటు అభివృద్ధిలో సలహాలు సూచనలు అందించాలని, అలాకాకుండా రాజకీయ లబ్దికోసం జిల్లాను అభివృద్ధి లో పరుగులు పెట్టిస�
Vanama Raghava | టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీఆర్ఎస్ వర
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకోవడానికి తంటాలు పడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సలహా, సూచనలివ్వటం మానుకొని భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రె�
టీఆర్ఎస్ గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): నాలుగున్నర కోట్ల ప్రజల ఆశీర్వాదం ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉందని టీఆర్ఎస్ గ్రేటర్ మాజీ అధ్యక్షడు కట్టె�
MLC Elections | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలను నిర్ధారిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనమండలికి ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల ఎన్నికపై బుధవారం నాడు
Ktr | టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తీవ్రంగా మండిపడ్డారు. రెండు సార్లు ప్రజలతో ఎన్నుకోబడ్డ
TRS Social Media | ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు. న�
MLC Gutha Sukhender reddy | రాష్ట్రంలో బీజేపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం జారీ చేసిన కొవిడ్ నిబంధనలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ�
తాగుబోతులని కించపరిస్తే ఊరుకోం రైతుల బాగు బీజేపీకి ఇష్టం లేదా? ఎన్సీఆర్బీ కంటే ఆంధ్రా సంఘాలు గొప్పవా? రైతులకు రూ.50 వేల కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే మద్యంపై ఎక్కువ ఆదాయం పొందుతున్నది బీజేపీ రాష్ర్టాల