Minister Gangula | ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కరీనంగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆర్ఎస్పార్టీ అన్నారు.
పరిగి : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నియమించారు. గణతంత్ర దినోత్సవం రోజున 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమాకం చే
MLA Rasamayi | తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే విపక్షాల నేతలు తమ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు
కందుకూరు : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప ప్రతి పక్షాలకు చోటులేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సాయిరెడ్డిగూడకు చెందిన పలు పార్టీల నాయకులు సోమవారం టీఅర్ఎస్లో చేరారు. ఈ సందర్�
శంషాబాద్ రూరల్ : కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని పాలమాకుల, ముచ్చింతల్కు చెందిన క్రియాశీలక సభ్యత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్�
ఏం జరుగుతోంది? దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకోబోతున్నాయా? గత ఏడున్నరేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మీద ప్రజల ఆశలు సన్నగిల్లాయా? ప్రభుత్వ పనితీరుపై నిస్పృహ చోటుచేసుకు�
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో.. నిజామాబాద్ జిల్లా యువకులకు కండువా కప్పిన మంత్రి వేముల నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 18: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మెచ్�
minister vemula | బాల్కొండ నియోజకవర్గం చౌటపల్లి గ్రామానికి చెందిన పుప్పాల నిరంజన్తో పాటు పలువురు యువకులు రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
MLC Kavitha | సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. దీంతో ఆమె నివాసం ప్రత్యేక శోభన
కేశంపేట : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం అల్వాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మోత్కుపల్లి నర్సింహ కుటుంబానికి �
నందిగామ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకి టీఆర్ఎస్ అండగా ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గోదకృష్ణ కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. �