నిజామాబాద్ జిల్లా పర్యటన తెల్లారే పలువురి రాజీనామా టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ కవిత, జీవన్రెడ్డి హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్లకు
మంచాల : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయ నాన్టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో ఈ సమావేశం ప్రారంభం అయింది. త్వరలో ప్రారంభం కానున్న పా�
అలాంటి చట్టాలు రూపొందించాలి సీజేఐ రమణకు, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి అజ్మీర్ రేప్ బాధితులకు 30 ఏండ్లుగా న్యాయం దక్కకపోవడంపై ట్వీట్ హైదరాబాద్, జనవరి 29 : రాజస్థాన్లోని అజ్మీర్లో
ధారూరు : వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ధారూరు మండల పరిధిలోని ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. శనివ�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో ఉన్న తెరాసా పార్టీ జిల్లా కార్యాలయన్ని శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ సందర్శించారు. పార్టీ
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా
BJP Assets | దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఆస్తుల్లోకెల్లా భారతీయ జనతా పార్టీకే అత్యధిక ఆస్తులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక
Mla Laxma reddy | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి అన్నారు.
యాచారం : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా ఆధ్వర్యంలో మేడిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయ�
Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే
హిమాయత్నగర్ : టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ను గురువారం హిమాయత్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ జడల హేమలత యాదవ్ కలిసి పూలబొకేను అందించి �
Minister IK Reddy | నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయంతో అనుసంధానంగా నిలువాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల