తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్దాశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు సర్వత్రా మద్ధతు లభిస్తున్నది. ఈ మేరకు మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జా�
హైదరాబాద్ : శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఆధ్వర్యంలో నిర�
వరంగల్ : తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను నిజం చేసిన మహానుభావుడు కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ గాంధీ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని ప�
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఒక్క రూపా
రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ బడ్జెట్ కేటాయింపులపై నిరసన ప్రధాని నరేంద్ర మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు సమావేశాల బహిష్కరణకు నిర్ణయం హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజ�
జనగామ : ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ సంస్కరణల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకోం అని కేసీఆర్ తేల్చిచెప్పారు. మా ప్రాణం పోయినా సరే బావుల వద�
జనగామ : జనగామ జిల్లాలోని యశ్వంత్పూర్ వద్ద నూతనంగా నిర్మించిన తెలంగాణ భవన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. రెండు ఎకరాల్ల�
షాబాద్ : బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు చేవెళ�
రంగారెడ్డి : విశ్వాసం నింపాల్సిన చోట ప్రధాని మోదీ విద్వేషం నింపి రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణపై ముందు నుంచే మోదీకి పగ ఉందని పేర
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కు వద్ద రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ �