భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ఫలితాలు (Results) నేడు వెలువడనున్నాయి. అసాధారణ భద్రత నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Counting) ప్రారంభమైంది.
Mamata Banerjee | భారతీయ జనతాపార్టీ (BJP) దేశాన్ని అమ్మాలనుకుంటోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి విమర్శించారు. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ యూనిట్లలో వాటాలను బీజేపీ సర్క�
కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమబెంగాల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అధికార తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జోనో సంజోగ్ యాత్ర సందర్భంగా టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో కాంగ్�
దేశంలో మత అల్లర్లే లక్ష్యంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తీశారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు తైజుల్ ఇస్లాం ఆరోపించారు. ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని �
One Crore Letter Campaign | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల కోల్కతాలో రెండు రోజులపాటు ధర్నాలో కూర్చొని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి బెంగాల్కు రావాల్సిన పెండింగ్
పశ్చిమబెంగాల్లోని (West Bengal) కూచ్ బేహార్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ (Union Minister Nisith Pramanik) కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది.
Mamata Banerjee | గుజరాత్లో ఇవాళ రెండో (చివరి) దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు అధికార బీజేపీ అక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో
కేంద్ర హోంమంత్రి అమిత్షాను పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. బెంగాల్ టీఎంసీ నేతలపై ఈడీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్య�
బోల్పూర్ (పశ్చిమబెంగాల్), ఆగస్టు 11: పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి హోదాలో ఉన్న పార్థ చటర్జీని ఈడీ అధికారులు �