Mamata Banerjee | గుజరాత్లో ఇవాళ రెండో (చివరి) దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు అధికార బీజేపీ అక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో
కేంద్ర హోంమంత్రి అమిత్షాను పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. బెంగాల్ టీఎంసీ నేతలపై ఈడీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్య�
బోల్పూర్ (పశ్చిమబెంగాల్), ఆగస్టు 11: పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి హోదాలో ఉన్న పార్థ చటర్జీని ఈడీ అధికారులు �
గౌహతి: శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఉంటున్న రాడిసన్ బ్లూ హోటల్ ముందు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అస్సాంకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా నేతృత్వ
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బైరక్పూర్ నుంచి ఎంపీగా వున్న అర్జున్ సింగ్ బీజేపీకి గుడ్బై చెప్పేశారు. తిరిగి సొంత పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయారు. తృణమూల్ అగ్రనేత �
నదియా అత్యాచారంపై తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పడేశాయి. సౌగతా రాయ్ వ్యాఖ్యలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌగతారాయ్ చేసిన వ్యాఖ్యల
బెంగాల్ లో ఓ మహిళ సీఎం పీఠంపై ఉండగా.. ఒక్క అత్యాచారం జరిగినా.. అది రాష్ట్రానికి సిగ్గుచేటే అవుతుందని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. జరుగుతున్న సంఘటనలపై అందరూ ఆందోళన చెందుతున్నారని పేర్కొ�
బీజేపీపై తృణమూల్ నేత బాబుల్ సుప్రియో తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న ద్వేష విధానాల వల్లే తాను బీజేపీ నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నారు. ఆ పార్టీ అనుసరిస్తున్న ద్వేష, విభజన రాజకీ�