టీఎంసీలో ఆధిపత్య పోరు నేతలతో మమత అత్యవసర భేటీ కొత్త జాతీయ కార్యవర్గం నియామకం కమిటీలో సీనియర్లకే పెద్దపీట అభిషేక్ బెనర్జీకి చోటు జాతీయ కార్యదర్శి పదవి కట్ కోల్కతా, ఫిబ్రవరి 12: తృణమూల్ కాంగ్రెస్ అధిన�
తృణమూల్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఝలక్ ఇచ్చారు. ఆయన నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేస�
తృణమూల్లో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ పరిస్థితులపై చర్చించారు. పార్ట
అధికార తృణమూల్లో అంతర్గతంగా కలహాలు తీవ్రమైనట్లు తెలుస్తోంది. సీనియర్లు వ్యవహరిస్తున్న తీరు, బాసిజం జూనియర్లకు ఏమాత్రం నచ్చడం లేదన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలా నడుస్తుండగానే.. �
బీజేపీ శాసనసభా పక్షనేత సుబేందు అధికారి తిరిగి తృణమూల్లో చేరుతున్నారా? బీజేపీలో ఇమడలేకపోతున్నారా?…. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే సుబేందు అధి�
పనాజీ: గోవాను దేవుడే కాపాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవా ప్రజలకు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గుప్పిస్తున్న హామీలపై ఈ మేరకు ఆయన విమర్శి�