మాజీ మంత్రి అరెస్టు | పశ్చిమబంగాల్ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అరెస్టయ్యారు. బిష్ణుపూర్ మున్సిపల్ చైర్మన్గా పని చేసినప్పుడు ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోప�
ముకుల్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ నోరు జారారు. పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే తప్పకుండా విజయం సాధిస్తుందని ముకుల్ రాయ్ అన్నారు. త్రిపురలోన�
కోల్కతా: ఇటీవల కోల్కతాలో జరిగిన ఓ నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపులో తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తి టీకా తీసుకున్న విషయం తెలిసిందే. ఆ క్యాంపు గుట్టు విప్పింది కూడా ఆమే. అయితే ఆ క్యాంపులో టీకా తీసుకు�
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి చేసిన బీజేపీ అగ్రనేతలు బెంగాల్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ముఖం చాటేశారని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాషాయ పార్టీపై విమర�
Defection Politics: తృణమూల్ వైపు 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు?|
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి తృణమూల్లో చేరాలని కోరుకుంటు...
కోల్కతా: మొన్నటి బంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్ నుంచి అనేకమంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం సంచలనం కలిగించింది. ఇక తృణమూల్ పని అయిపోయినట్టే అనుకున్నారు. మమత దీదీ రిటైర్ మెంట్ తప్పదని కొందరు జోస్యాలు
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది.ఇందులో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 43 మంది శాసనసభ్యులు సోమవారం రాజ్భవన్లోమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అయిదు దశల పోలింగ్ ముగిసింది. ఇంకా మూడు దశల పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఆరు, ఏడు, ఎనిమిదవ దశల పో