మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సొమవారంతో 27వ ఏట అడుగు పెట్టింది. అయితే ఇటీవల ఈ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ముదిరాయి.
Mamata Banerjee | ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. అయితే ఈ కార్యక్రమాన్ని తృణమూల్ కాం�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో మంగళవారం ‘కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (KIFF)’ జరిగింది. ఈ ఫిలిం ఫెస్టివల్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబె
Mamata Banerjee: లోక్సభ నుంచి ఎంపీ మహువాను తప్పించేందుకు కేంద్రం ప్లాన్ వేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కేంద్రంపై ప్రశ్నలు వేసేందుకు మహువా ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆర
ఉపాధి హామీ పథకం కింద పశ్చిమ బెంగాల్కు రావాల్సిన 15వేల కోట్ల రూపాయల్ని కేంద్రం విడుదల చేయటం లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ బకాయిలపై తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో నిరసన చేపట్టనున్న రోజే ఈడీ తనను విచారణకు పిలవడంపై తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. ‘బెంగాల్ ప్రజల హక్కుల కోసం పోరాటంలో ఏ శక్�
ఇటీవల పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ అధికారంలోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై కక్ష కట్టినట్టు కనిపిస్తున్నది. మమత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇక ఎంతోకాలం ఆమె పార్టీ అధికారంల�
West Bengal results | పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) హవా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఎంసీ 8,232 పంచాయతీలను కైవసం చేసుకున్నది.
భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ఫలితాలు (Results) నేడు వెలువడనున్నాయి. అసాధారణ భద్రత నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Counting) ప్రారంభమైంది.
Mamata Banerjee | భారతీయ జనతాపార్టీ (BJP) దేశాన్ని అమ్మాలనుకుంటోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి విమర్శించారు. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ యూనిట్లలో వాటాలను బీజేపీ సర్క�
కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమబెంగాల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అధికార తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జోనో సంజోగ్ యాత్ర సందర్భంగా టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో కాంగ్�
దేశంలో మత అల్లర్లే లక్ష్యంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తీశారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు తైజుల్ ఇస్లాం ఆరోపించారు. ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని �
One Crore Letter Campaign | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల కోల్కతాలో రెండు రోజులపాటు ధర్నాలో కూర్చొని కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి బెంగాల్కు రావాల్సిన పెండింగ్
పశ్చిమబెంగాల్లోని (West Bengal) కూచ్ బేహార్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ (Union Minister Nisith Pramanik) కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది.